నేను ఒకసారి నా బ్లాగ్ లో విగ్రహారాధన గురించి " మనకున్న మూఢ నమ్మకాల్లో విగ్రహారాధన కే అగ్రతాంబూలం. మీరేమంటారు?" అని రాసాను చాలా మంది తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. ఐతే భగవంతుడికి ఆది అంతాలు వర్తించవు , ఆయన నిరంతరము, కాని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం విగ్రహాలు లేవు కదా? మధ్యలో వచ్చినవే కదా? మరి అవి దేవుల్లెలా అవుతాయి? అంతే కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి ఐనప్పుడు విగ్రహం భగవంతుడు ఎలా అవుతుంది?
No comments:
Post a Comment