పాత జ్ఞాపకం
ఈ దృశ్యం ఎందరో భారతీయులకు కన్నీరు మిగిల్చినప్పటి దృశ్యం.. ఇక్కడ ముగ్గురు దేశ భక్తులకు కడసారి వీడుకోలు పలికేందుకు వచ్చిన జనాన్ని ఈ చిత్రం లో చూడవచ్చు. ఆ ముగ్గురు విప్లవ వీరులు మరెవరో కాదు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్.బ్రిటిషు ఫిరంగి ని లాగుతున్న ఏనుగు.
No comments:
Post a Comment